భారతదేశం, నవంబర్ 12 -- దేశ రాజధాని దిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుతో పలు నగరాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. అయితే ... Read More
భారతదేశం, నవంబర్ 12 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలు 2025ను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2025కు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్స... Read More
భారతదేశం, నవంబర్ 12 -- మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఐఆర్సీటీసీ అనేక టూరిస్ట్ ప్యాకేజీలు అందిస్తుంది. మీరు కూడా తక్కువ ధరలోనే ఉత్తరాంధ్రకు వెళ్లి రావాలంటే మీ కోసం మంచి ఆప్షన్ ఉంది. కిర్రాక్ బీచ్లు, ప్రకృ... Read More
భారతదేశం, నవంబర్ 12 -- మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాలకు నవంబర్ 14న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టుగా ప్రకటన విడుదలైంది. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగ... Read More
భారతదేశం, నవంబర్ 12 -- అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మూడు లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. మిగతా ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను వర్చవల్ విధానంలో ప్రారంభించా... Read More
భారతదేశం, నవంబర్ 12 -- తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర పోలీసు శాఖ ట్రాఫిక్ ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు వేస్తోంది. పదే పదే ఉల్లంఘనలు చేస్తే డ్రైవింగ్ లై... Read More
భారతదేశం, నవంబర్ 11 -- హెచ్ఏండీఏ కోకాపేట, మూసాపేటలలోని ఓపెన్ ప్లాట్లను ఈ-వేలం వేయనుంది. వేలం ద్వారా దాదాపు రూ. 5,000 కోట్లు సేకరించే లక్ష్యంతో ఉంది. నవంబర్ 17న ఉదయం 11 గంటలకు రాయదుర్గంలోని టి-హబ్లో ప... Read More
భారతదేశం, నవంబర్ 11 -- కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట దగ్గరలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి.. నేషనల్ హైవే మీద నుంచి సర్వీస్ రోడ్డులోకి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో మ... Read More
భారతదేశం, నవంబర్ 11 -- ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రజలను మొబైల్ ఫోన్లలో సందేశాలు పంపడం ద్వారా అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. పదే పదే నిబంధనలను ఉల్లంఘించినందుకు మాత్రమే చలాన్లు జారీ చేయాలన... Read More
భారతదేశం, నవంబర్ 11 -- తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలులో బస్సు కాలిబూడిదైన ఘటనలో 19 మంది ప్రయాణికులు చనిపోయారు. చేవెళ్లలోనూ ఆర్టీసీ బస్సుపై కంకర పడి 19 మంది మృతిచెందారు... Read More